మావోయిస్టుల సంచలన లేఖ విడుదల చేసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్ట చుట్టూ బాంబులు అమర్చామని పేర్కొంది. ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దు అని కోరారు. వాజేడు- వెంకటాపురం ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ విడుదల చేసింది.

డబ్బులు ఆశచూపి, మాయ మాటలు చెప్పి ప్రజలను పోలీసులు ఇన్ఫార్మర్ల లుకా మార్చుకుంటున్నారన్నారు. పోలీసుల మాయ మాటల వలలో పడి కర్రిగుట్ట పైకి ప్రజలు ఎవరూ రావొద్దని కోరారు.
- మావోయిస్టుల సంచలన లేఖ..
- ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్ట చుట్టూ బాంబులు అమర్చాం
- ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దు
- వాజేడు- వెంకటాపురం ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ విడుదల
- డబ్బులు ఆశచూపి, మాయ మాటలు చెప్పి ప్రజలను పోలీసులు ఇన్ఫార్మర్ల లుకా మార్చుకుంటున్నారు
- పోలీసుల మాయ మాటల వలలో పడి కర్రిగుట్ట పైకి ప్రజలు ఎవరూ రావొద్దు
మావోయిస్టుల సంచలన లేఖ..
ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్ట చుట్టూ బాంబులు అమర్చాం
ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దు
వాజేడు- వెంకటాపురం ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ విడుదల
డబ్బులు ఆశచూపి, మాయ మాటలు చెప్పి ప్రజలను పోలీసులు ఇన్ఫార్మర్ల లుకా మార్చుకుంటున్నారు
పోలీసుల మాయ మాటల… pic.twitter.com/TgKpm78VAs
— BIG TV Breaking News (@bigtvtelugu) April 8, 2025