తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 455 మంది ఎస్సైలు త్వరలో విధుల్లో చేరబోతున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సింగ్ఔట్ పరేడ్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. పాసింగ్ఔట్ అవుతున్న మొత్తం 455 మంది ఎస్సైల్లో 192 మంది సివిల్ ఎస్సైలు, 69 మంది ఏఆర్ ఎస్సైలు, 183 మంది టీఎస్ఎస్పీ ఎస్సైలు, ఎస్పీఎఫ్ ఎస్సైలు 11 మంది ఉన్నారు. అన్ని విభాగాల్లో కలిసి 60 మంది మహిళా ఎస్సైలు ఉన్నారు. ఎన్నికల వేళ నూతన ఎస్ఐలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించనున్నారు.
నేడు తెలంగాణ ఎస్ఐల పాసింగ్ ఔట్
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
మన గొంతు కోసేందుకు సిద్ధమయ్యారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక ఎన్నికల ప్రచారంలో...
Anji N -
మైనార్టీ రిజర్వేషన్ల పై చంద్రబాబు సంచలన ప్రకటన
మైనార్టీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తిరుపతి జిల్లా గుడూరులో...
Anji N -
జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. అధికార...
Anji N -