తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఓటర్లకు కొన్ని సూచనలు చేసింది. పోలింగ్ బూత్ లోనికి సెల్ ఫోన్లను అనుమతించేది లేదని అధికారులు, పోలీసులు వెల్లడించారు. ఫోన్లను ఇంటివద్దే పెట్టి పోలింగ్ బూతుకు వెళ్లాలని ఈసీ అధికారులు సూచించారు. మొదటి సారి ఓటు వేసేవాళ్లు కూడా ఈ సూచనలను తప్పకుండా పాటించాలని అధికారులు వెల్లడించారు.
ఓటు వేసేటప్పుడు ఫోన్ తీసుకెళ్లకూడదు..
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
లోక్సభ పోరులో ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్!
ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్...
చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం : వైఎస్ జగన్
నా ప్రాణానికి ప్రాణమైన నా సొంత గడ్డ పులివెందుల అని వెల్లడించారు...
ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
రోగనిరోధక వ్యవస్థ అనేది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర వ్యాధికారక కారకాల...