వైసీపీ కి షాక్.. గుడ్ బై చెప్పిన కీలక నేత..!

-

వైసీపీకి మళ్ళీ ఇంకో షాప్ తగిలింది నెల్లూరులో వైసీపీకి ఇది పెద్ద షాకే ఎమ్మెల్యేలు ఆనం మేకపాటి కోటంరెడ్డి ఇప్పటికే పార్టీ నుండి బయటికి వచ్చేసారు తాజాగా మరో కీలక నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు వేదగిరి నరసింహస్వామి ఆలయ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు దీంతో వైసిపికి గట్టి షాక్ తగిలింది.

పార్టీలో తనకి అవమానాలు ఎదురవుతున్నాయని ఈ విషయాన్ని నాయకులు కి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అని అందుకే వైసిపి నుండి వెళ్ళిపోతున్నారని వేమిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు పార్టీలో అవమానాలు రావడం వలన ఇలా చేస్తున్నానని అన్నారు అందుకే తను వైసిపి నుండి బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పారు అంతేకాకుండా రండి సురేష్ శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తానని సురేందర్ రెడ్డి అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version