ఆ ఇద్దరిలో నా మొదటి క్రష్ అతడే.. పవిత్ర లోకేష్..!!

-

గత కొన్ని రోజుల క్రితం తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పవిత్ర లోకేష్, నరేష్ విషయంలో బాగా వైరల్ గా మారింది.. ఇక కన్నడ ఆర్టిస్టుగా పవిత్ర లోకేష్ తన కెరీయర్ని మొదలుపెట్టినది.. మొదట ఈమే హీరోయిన్గా కనడ పరిశ్రమలో కొన్ని సినిమాలలో నటించింది. ఇక అంతే కాకుండా పలు అవార్డులను కూడా అందుకుంది. అయితే రాను రాను అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి సిద్ధమై పలు సీరియల్స్ లో కూడా నటించింది. అలా సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ఒక సాఫ్ట్ వేర్ ను ఇంజనీర్ ను వివాహం చేసుకొని అతనితో విడిపోయింది.అయితే ఆ తర్వాత కన్నడ ఆర్టిస్టును వివాహం చేసుకుంది వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇటీవల మళ్ళీ తెలుగులో సీనియర్ నటుడు నరేష్ తో కూడా ఇమే సహజీవనం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.వాస్తవానికి పవిత్ర లోకేష్ కి నిజజీవితంలో ఇష్టమైన హీరోలు ఎవరు అనే విషయం ఇటీవల తెలియజేసినట్లు సమాచారం అది కూడా వాళ్లు అంటే క్రష్ కూడా ఉన్నట్లు తెలియజేసింది. ఇక తన పక్కన వారు ఉంటే ఏం జరుగుతుందో తనకు తెలియదని బోల్డ్ కామెంట్లు కూడా చేసిందట.. ఇంతకు ఆమె మనసు గెలుచుకున్న ఆ నటులు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం.

పవిత్ర లోకేష్ మనసు గెలుచుకున్న వారిలో మొదట టాలీవుడ్ హీరో నాగార్జున అంటే ఈమెకు చాలా ఇష్టమట. నాగార్జున నటించిన గీతాంజలి సినిమాను ఈమె ఆరవ తరగతి చదువుతున్న సమయంలో చూసి అప్పటి నుంచి ఆయన పైన ఇష్టం పెరిగింది అని తన జీవితంలో కూడా అలాంటి వ్యక్తి రావాలని అనుకుంటూ ఉండేదట.. అయితే ఆ వయసులో తనకి దానిని క్రష్ అంటారో ఏమంటారో తెలియదని చెప్పింది..

ఇక మరొక నటుడు ప్రకాష్ రాజ్ అన్న కూడా తనకి చాలా క్రష్ అంటూ తెలియజేసింది. ప్రకాష్ రాజ్ తో చాలా సినిమాలలో నటించాను కానీ ఆయన దగ్గర ఉంటే తను నార్మల్ గా ఉండలేనని ఆయనంటే చాలా గౌరవం అందుచేతనే దూరంగా వెళ్లి కూర్చుంటానని తెలియజేసింది పవిత్ర లోకేష్. ఈ విషయం విన్న నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version