Pakisthan : పాక్ ప్లేయర్ల మెనూలో హైదరాబాదీ రుచులు

-

వరల్డ్ కప్ కోసం హైదరాబాద్ వచ్చిన పాక్ ప్లేయర్ల కోసం ప్రత్యేక మెనూ ఏర్పాటు చేశారు. హైదరాబాది బిర్యానితో పాటు చికెన్, మటన్, ఫిష్, గ్రిల్ ల్యాంబ్ షాప్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ వంటివి మెనూలో చేర్చారు. అలాగే స్టీమ్ బాస్మతి రైస్, బోలోగ్నీస్ సాసు తో కూడిన స్పాగెట్టి, వెజ్ పులావ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఏడేళ్ల తర్వాత భారత్ కు వచ్చిన పాకె జట్టు రెండు వారాలపాటు హైదరాబాద్ లోనే ఉండనుంది.

Pakistan team relishes delicious Hyderabadi cuisine
Pakistan team relishes delicious Hyderabadi cuisine

ఇది ఇలా ఉండగా,ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. అయితే..ఉప్పల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరుగనున్న వార్మప్ మ్యాచ్ కు ప్రేక్షకులకు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రేక్షకులు లేకుండానే ఈ వార్మప్ మ్యాచ్ జరుగనుంది. అటు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి పాకిస్థాన్, న్యూజిలాండ్ టీమ్స్.

Read more RELATED
Recommended to you

Latest news