మా ప్లేయర్స్ రోబోట్లు కాదు: పాట్ కమిన్స్

-

ఆస్ట్రేలియా ఈ సంవత్సరం జరిగిన వన్ డే వరల్డ్ కప్ ను గెలుచుకుని సత్తా చాటింది. ఇక వరల్డ్ కప్ ముగిసిన నాలుగు రోజులలో మళ్ళీ ఇండియాతో టీ20 సిరీస్ మొదలైన సంగతి తెలిసిందే. ఇక జరిగిన మొదటి రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా ఓటమి పాలవడంతో అభిమానుల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విషయం గురించి విలేకరుల మీటింగ్ లో ఆస్ట్రేలియా పార్టీ స్థాయి కెప్టెన్ పాటు కమిన్స్ మాట్లాడుతూ, వరల్డ్ కప్ ముగిసిన వెంటనే మరో సిరీస్ షెడ్యూల్ చేస్తే ఆడడానికి ఆటగాళ్లు ఏమైనా రోబోట్ లు అనుకున్నారా అంటూ ఫైర్ అయ్యారు. అందరూ అనుకుంటున్నట్లు ఇది ఏమంత సులభమైన విషయం కాదంటూ పాట్ కమిన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

వరల్డ్ కప్ లో ఛాంపియన్ ప్రదర్శన చేసిన తర్వాత మళ్ళీ అదే స్థాయిలో ఆడడం కుదరని పని అంటూ కమిన్స్ తన జట్టును వెనకేసుకొని వచ్చాడు. ఈ ఓటమి యువ ఆటగాళ్లకు ఒక అనుభవం లాంటిది అంటూ చెప్పాడు కమిన్స్.

Read more RELATED
Recommended to you

Latest news