రాక్షస పాలనను అంతమొందించాలి: పవన్

-

జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు ని పవన్ కళ్యాణ్ అందించారు. అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ స్థానాలకు బీ ఫారాలు ని పవన్ అందించారు. తొలి బీ-ఫారం ని నాదెండ్ల మనోహరుకు పవన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అభ్యర్థులకు బీ-ఫారం అందచేశాం అని అన్నారు.

అలానే ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంది అని అన్నారు. ఓట్లు చీలకుండా ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాం అని అన్నారు. రాక్షస పాలనను అంతమొందించాలి అని అన్నారు. ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలి అని పవన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news