వాలంటీర్లు, ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: పవన్ కళ్యాణ్ !

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా వలంటీర్ల గురించి మరియు డేటా గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ వలంటీర్ల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ… వాలంటీర్లకు ఎంత చెబుతున్నా వినడం లేదు, మీ జీవితం ప్రమాదంలో ఉందంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఏ హక్కుందని మీరు ప్రజల డేటా ను కలెక్ట్ చేస్తున్నారు అంటూ మరోసారి ప్రశ్నించారు. ఈ విషయంలో మీరు భవిష్యత్తులో జైలుకు వెళ్లే అవకాశం ఉందంటూ మాట్లాడారు పవన్. ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెడుతున్న మీకు మరియు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అంటూ వార్నింగ్ మాదిరి మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాల బిడ్డను రేప్ చేస్తే ఎవరికీ ఫిర్యాదు చేయాలి ? అంటూ ప్రశ్నించాడు..

pawan kalyanనేను ఏదైనా ఎవరిని అయినా ఒక మాట అంటే దానికి పూర్తిగా ఏమి జరిగిన కట్టుబడి ఉంటాను, దేనికీ వెనుకాడను అంటూ తన వైఖరిని తెలియచేశాడు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news