జైపూర్‌లో అత్యధికం.. లక్నోలో అత్యల్పం.. ఇవి పెట్రోల్ ధరలు!

-

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు కొన్ని రోజులుగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కనీసం ఒక్క రోజు కూడా తగ్గడం లేదు. దేశీయంగా ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే కొన్ని చోట్ల పెట్రోల్ ధరలు భారీ రేటుకు అమ్ముతున్నారు. మరొకొన్ని చోట్ల అత్యల్పంగా విక్రయాలు జరుగుతున్నాయి.

దేశంలో అత్యధిక రేటు జైపూర్‌లో ఉండగా అత్యల్పంగా లక్నోలో అమ్మకాలు జరుపుతున్నారు. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.20గా ఉంది. లక్నోలో అత్యల్పంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 94.95గా ఉంది. ఇక మిగిలిన నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ. 101.60గా విక్రయిస్తున్నారు. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103,89 పైసలుగా ఉంది. బెంగళూరులో పెట్రోల్ లీటర్ రూ. 101.03గా ఉంది.

ఇక డీజిల్ విషయానికోస్తే.. అత్యధికంగా జైపూర్‌లోనే డీజిల్ లీటర్ రూ. 97.13గా ఉండగా.. అత్యల్పంగా ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 88.30గా ఉంది.

వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు:

పలు ప్రాంతాల్లో డీజిల్ ధరలు:

 

Read more RELATED
Recommended to you

Exit mobile version