జగన్ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పర్యటనలో పుష్ప సినిమా డైలాగ్తో ఫ్లెక్సీలు ప్రదర్శించిన యువకులకు 14 రోజుల రిమాండ్ విధించారు. పల్నాడు జిల్లా సత్తనపల్లిలో జగన్ పర్యటన సమయంలో వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రదర్శించిన యువకులను అరెస్టు చేశారు పోలీసులు.

అర్థరాత్రి సమయంలో న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి… ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అటు ఇలాంటి నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన ఓ ఫ్లెక్సీ ముందు… గొర్రెను బలి ఇచ్చారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ తరహాలోనే… రఫ రఫా నరుకుతామంటూ జగన్ ఫ్లెక్సీ ముందు గొర్రెను… నరికేశారు వైసిపి అభిమానులు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
జగన్ పర్యటనలో పుష్ప సినిమా డైలాగ్తో ఫ్లెక్సీలు ప్రదర్శించిన యువకులకు 14 రోజుల రిమాండ్
పల్నాడు జిల్లా సత్తనపల్లిలో జగన్ పర్యటన సమయంలో వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రదర్శించిన యువకులను అరెస్టు చేసిన పోలీసులు
అర్థరాత్రి సమయంలో న్యాయమూర్తి ముందు హాజరు పరిచిన పోలీసులు
14 రోజుల రిమాండ్… https://t.co/EtK0tYX0LN pic.twitter.com/ae2xaj1XP7
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2025