Allu Arjun
వార్తలు
అల్లు అర్జున్ నా మైండ్లో ఉన్నారు: సమంత
ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటూ కొన్ని నెలల పాటు విశ్రాంతికి పూనుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు తన ఆరోగ్యం మీదే పూర్తి ఫోకస్ పెట్టింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. ఇక తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసుకుని మొత్తంగా...
వార్తలు
ఎందుకు ఒకరినొకరు అభినందించుకోవడంలేదు : ప్రకాశ్ రాజ్
టాలీవుడ్లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడం.. తెలుగువారందరూ గర్వించాల్సిన క్షణాలు అని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. కానీ, ఇలాంటి సందర్భంలో చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి రారెందుకని ఆయన ప్రశ్నించారు. పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన వంటి చిత్రాలు టాలీవుడ్ ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకెళ్లాయి. అల్లు అర్జున్, సుకుమార్, రాజమౌళి, దేవి శ్రీ ప్రసాద్,...
వార్తలు
అభిమానులకు మళ్లీ నిరాశ మిగిల్చిన పుష్ప రాజ్.. రిలీజ్ డేట్ లాక్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. నేషనల్ అవార్డును కూడా అల్లు అర్జున్ ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడు. దీంతో రాబోయే పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాకు సంబంధించిన...
వార్తలు
జాతీయ అవార్డు ఆయనకే రావాలి – విజయ్ దేవరకొండ..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదలై భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిట్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఇదిలా ఉండగా ఇటీవల 69వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరగగా...
ఇంట్రెస్టింగ్
అల్లు అర్జున్ చాలా మంచోడు.. : పోసాని
తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే విధంగా అల్లు అర్జున్ జాతీయ అవార్డును సొంతం చేసుకుని ప్రపంచంలో గుర్తింపును అందుకున్నాడు. ఈ విషయంపై రాజకీయంగా మరియు సినీ పరంగా చాలా మంది అల్లు అర్జున్ ను ప్రశంసించారు. తాజాగా డైరెక్టర్ మరియు నటుడు పోసాని కృష్ణ మురళి అల్లు అర్జున్ కు వచ్చిన అవార్డు గురించి...
వార్తలు
పుష్ప 2 కోసం అల్లు అర్జున్ పారితోషకం ఎన్ని కోట్లంటే..?
ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై...
వార్తలు
Allu Arjun : అల్లు అర్జున్ సర్ప్రైజ్ వచ్చేసింది
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప.. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై భారీ విజయాన్ని అందించడమే కాకుండా నార్త్ ఇండియాలో ఎటువంటి అంచనాలు లేకుండా వంద కోట్ల క్లబ్లో చేరిపోయి రికార్డు సృష్టించింది. ఇక అందులో...
రాజకీయం
అల్లు అర్జున్కు సీఎం కేసీఆర్ ప్రత్యేక అభినందనలు
ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటిస్తోంది. అందులో భాగంగా ఇటీవల 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. పలు విభాగాల్లో తెలుగు సినిమాలు అవార్డులను సొంతం చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం...
వార్తలు
అల్లు అర్జున్ జాతకం పై అలాంటి కామెంట్స్ చేసిన వేణుస్వామి..!
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎక్కువగా యజ్ఞాలు, యాగాలు చేయిస్తూ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోని సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని ముందుగానే చెప్పి బాగా ఫేమస్ అయిన ఆయన చెప్పినట్లుగానే నాలుగేళ్లకు వీళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ల జాతకంలో దోషాలు ఉన్నవారి చేత యాగాలు చేయించి వారిని...
ఇంట్రెస్టింగ్
బ్రహ్మానందం ఇంట్లో అల్లు అర్జున్ ప్రత్యక్షం … !
దేశాన్ని మాత్రమే కాదు విదేశాలలో సైతం తన సత్తా చాటిన చిత్రం పుష్పకు నిన్న జాతీయ అవార్డు లలో అల్లు అర్జున్ ఉత్తమ్ హీరోగా గెలుపొందిన విషయం తెలిసిందే. దేశమంతా ఇతన్ని నిన్న పొగడ్తలతో ముంచెత్తింది, కాగా నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ఈ రోజు బ్రహ్మానందం ఇంట్లో ప్రత్యక్షము అయ్యాడు. అయితే...
Latest News
BREAKING : డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం
BREAKING : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం
నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు....