తెలంగాణకు వ్యతిరేఖంగా ప్రధాన నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా సీఎం కేసీఆర్ ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ఉద్యమ ద్రోహులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, మాగంటి నిరసనల్లో పాల్గొన్నారని.. ఇలాంటి ద్రోహులు సమైక్యవాదులతో కలిసి పని చేసిన వారు నల్లనల్ల రేబన్ అద్దాలు పెట్టుకుని బుల్లెట్లపై బయలు దేరారని.. వాళ్లకు బుద్ది ఉందా.. అని రేవంత్ రెడ్డి విమర్శించారు. అన్నం తినేటోడు ఎవడైనా నిరసన కార్యక్రమాలకు షూటింగ్ కార్యక్రమాలకు వచ్చినట్లు వస్తారా.. అని ప్రశ్నించారు.
తెలంగాణ ద్రోహులు నిరసనల్లో పాల్గొన్నారు… కేసీఆర్ ఎక్కడికి పారిపోయారు – రేవంత్ రెడ్డి
-