పొన్నం కీలక నిర్ణయం..!

-

బీఆర్ఎస్ బిజెపి నేతల మీద పొన్నం ప్రభాకర్ తీవ్ర కామెంట్స్ చేశారు. శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు 10 ఏళ్లలో కేంద్రం తెలంగాణని మోసం చేసిందని మంది పడ్డారు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఏం చేశారని గొంతు ఎత్తి ప్రశ్నించారు. తెలంగాణకి బిజెపి ఏం చేసింది అని అడిగారు.

కరీంనగర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ దీక్షకి దిగబోతున్నారు బిజెపి బీఆర్ఎస్ ల వైఫల్యాన్ని ఏప్రిల్ 14న దీక్ష చేపడతానని అన్నారు. నిరుద్యోగ భృతి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఎవరెవరికి ఇచ్చారో బీఆర్ఎస్ ఓట్లు వారిని అడగాలని అన్నారు. ఒక్క వేలు చూపెడితే తాము నాలుగు వేలు చూపెడతామని చెప్పారు ఒక్కటి కూడా వదలమని ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తామని అన్నారు పొన్నం.

Read more RELATED
Recommended to you

Exit mobile version