IPL 2025 FINAL: టాస్ గెలిచిన పంజాబ్… బ్యాటింగ్ ఎవరిదంటే?

-

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… మరికాసేపట్లోనే… ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భాగంగా … రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ తీసుకోగా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు… విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారు.

Punjab Kings opt to bowl
Punjab Kings opt to bowl

జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్

పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

Read more RELATED
Recommended to you

Latest news