IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ : జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2021 రెండవ భాగం లో… ఇవాళ రాజస్థాన్ రాయల్స్ మరియు కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య మూడో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. దుబాయి లోని ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది.

అయితే ఇందులో టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ టీం… మొదట బౌలింగ్  చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో… రాజస్థాన్ రాయల్స్ జట్టు… మొదట బ్యాటింగ్   చేయనుంది. పిచ్ పరిస్థితులను బట్టి మొదటగా బౌలింగ్  ఎంచుకున్నట్లు కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పష్టం చేశారు.

రాజస్థాన్ రాయల్స్: ఇ లూయిస్, వై జైస్వాల్, ఎస్ సామ్సన్, ఎం లొమ్రర్, ఎల్ లివింగ్‌స్టోన్, ఆర్ పరాగ్, ఆర్ తెవాటియా, సి మోరిస్, కె త్యాగి, సి సకారియా, ఎం రెహమాన్

పంజాబ్ : KL రాహుల్ (wk), అగర్వాల్, పూరన్, మార్క్రామ్, హుడా, అలెన్, పోరెల్, బ్రార్, షమీ, రషీద్, A సింగ్

Read more RELATED
Recommended to you

Latest news