టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం..!

-

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం జరగనుంది. ఇక వివరాలు చూస్తే.. రాజ శ్యామల యాగం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మొత్తం మూడు రోజుల పాటు జరగనుంది. మొదటి రోజు పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు.

chandrababu

ఆదివారం పూర్ణాహుతి ఉంటుంది. దానితో రాజశ్యామల యాగం ముగుస్తుంది. కొద్దిరోజుల క్రితం శత చండి యాగం, మహా సుదర్శన హోమం చేపట్టారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news