IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ : జట్ల వివరాలివే

-

ఐపీఎల్ 2021 సెకండ్ సీజన్ లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ మరియు డిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 36 వ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇక ఇందులో టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదటగా బ్యాటింగ్ కు దిగింది. ఇక రెండు జట్లూ.. ఒక్కో మ్యాచ్ గెలిచి.. మంచి ఊపు లో ఉన్నాయి. జట్ల వివరాలు లోకి వెళితే…

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (w/c), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రహమాన్, తబరైజ్ షమ్సీ

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ ఎలెవన్): పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (w/c), లలిత్ యాదవ్, షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడా, అన్రిచ్ నార్త్జే, అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Latest news