ఐదేళ్ళలో రంజిత్ రెడ్డి ఆస్తులు ఇన్ని కోట్లు పెరిగాయా..?

-

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రంజిత్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను ఇచ్చారు ఆయనకే ప్రస్తుతం 435 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో చూసినట్లయితే ఆయన ఆస్తులు విలువ 163 కోట్లు గత ఐదేళ్ల లో బిఆర్ఎస్ నుండి ఎంపీగా పని చేస్తున్న సమయంలో ఆయన కుటుంబ ఆస్తులు 166% పెరిగాయి.

Chevella MP Ranjith Reddy 

రాజేశ్వర్ హాయ్చరీస్ రాజేశ్వర్ ఫీడ్ రోహిణి మినరల్స్ ఇలా షేర్ల రూపంలో 294 కోట్ల విలువైన చరాస్తులుని రంజిత్ రెడ్డి ఫ్యామిలీ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ ఇబ్రహీంపట్నం బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో భూములు భవనాల రూపంలో 141 కోట్ల అస్థిరాస్తులు ఉన్నాయి. 22 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది ఒక క్రిమినల్ కేస్ కూడా ఆయన మీద ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news