Kedarnath Yatra : కేదార్ నాథ్ లో రెడ్ అలర్ట్…చిక్కుకున్న 15 మంది తెలుగువాళ్లు

-

 

Kedarnath Yatra : కేదార్ నాథ్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. కేదార్ నాథ్ యాత్ర నిలిపివేశారు. ఇప్పటికే కేధార్ నాథ్ లో వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు. చిక్కుకున్న వారిలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. కేదార్‌నాధ్‌ లో మొత్తం 15 మంది తెలుగు వారు ఉన్నట్లు సమాచారం. అటు రోజు రోజుకు ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి.

Red alert in Kedarnath 15 Telugu people trapped

భారీ వర్షాలతో మందాకిని, అలకనంద, భగీరద నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు భారీ వర్షాలతో ప్రస్తుతం కొనసాగుతున్న చార్ ధామ్ యాత్రకు బ్రేక్ వేశారు అధికారులు. పలు చోట్ల విరిగి పడ్డాచి కొండ చరియలు. భారీ వర్షాలతో కేదార్ నాథ్ టెక్కింగ్ బయల్దేరిన భక్తులకు ఇబ్బందులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్నారు యాత్రికులు. ఇక అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news