రాజీనామా చేసిన ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్

-

మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.అరుణ్ గోయల్ పదవీకాలం మరో మూడేళ్లు ఉన్నా.. అకస్మాత్తుగా ఆయన రిజైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news