ఏపీ ఉద్యోగులకు జగన్‌ గుడ్‌ న్యూస్‌..రిటైర్మెంట్‌ వయస్సు మళ్లీ పెంపు !

-

ఏపీ ఉద్యోగులకు జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు మళ్లీ పెంచేందుకు అడుగులు వేస్తున్నారట జగన్‌. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వలేక ఉద్యోగులు అడగకపోయినా.. రిటైర్మెంట్‌ వయసును 62 కు పెంచిన జగన్‌ సర్కార్‌.. ఈ పద్దతిని మరికొంత కాలం పాటు పొగడించుకునేందుకు అవకాశం కనిపిస్తోంది.

cm jagan

మరో సంవత్సరం పాటు విరమణ వయసు పెంచడానికి కసరత్తు చేస్తోందన్న జోరుగా ప్రచారం జరుగుతోంది. పీఆర్సీ ప్రకటించినప్పుడు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకపోవడంతో.. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వలేక… రెండేళ్ల వయసు పెంచింది. దీంతో అప్పటి కప్పుడు రిటైరవ్వాల్సిన ఉద్యోగులకు మరో రెండేళ్ల సర్వీస్‌ లభించింది. ఇప్పుడు అదే ఫార్ములాను జగన్‌ సర్కార్‌ అమలు చేయనుందని టాక్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version