టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

-

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ చాలా ఉత్కంట బరితంగా సాగుతోంది. ఇక ఇవాళ దుబాయి లోని ఇంటర్ నేషనల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తో, రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. అయితే కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంభందించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇందులో టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (w/c), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రహమాన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (డబ్ల్యూ), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news