టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఓపిక ఉండాలి: సర్ఫరాజ్

-

మొదటి టెస్ట్ లో రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ గాయపడ్డారు. వారి స్థానంలో సర్ఫరాజ్ వాషింగ్టన్ సుందర్ సౌరబ్ కుమార్లు జట్టు లో చేరారు అంత కంటే ముందు విరాట్ కోహ్లీ స్థానం లో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత పాటిదర్ సెలెక్ట్ అయ్యాడు. రెండవ టెస్టు లో మిడిల్ ఆర్డర్లో చోటు కోసం రజత పాటిదర్, సర్ఫరాజ్ పోటీపడ్డారు.

ఈరోజు ఆరంభమైన విశాఖ టెస్ట్ తుది జట్టు లో పాటిదర్ కి స్థానం దక్కడంతో సర్ఫరాజ్ కి నిరాశ ఎదురైంది. దానితో అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ టైం లో బీసీసీఐకి సర్పంచ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఓపిక కావాలి కొన్ని సార్లు మనం తొందరపాటులో పనులు చేస్తూ ఉంటామని సర్ఫరాజ్ అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news