గుజరాత్ లో బీజేపీ కి షాక్..!

-

దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కి షాక్ తగిలింది పలు స్థానాలకి అభ్యర్థులని ప్రకటించగా ఇద్దరు అభ్యర్థులు పోటీకి విముఖత వ్యక్తం చేశారు. గుజరాత్ లో వడోదర సెగ్మెంట్ నుండి సిట్టింగ్ ఎంపీ రంజన్ బట్ ని బరిలోకి దింపారు పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. వడోదర లోక్సభ నుండి ఆమెని మళ్లీ నామినేట్ చేయాలని బిజెపి నిర్ణయం ని వ్యతిరేకిస్తూ నగరంలో వివిధ ప్రదేశాల్లో బ్యానర్లు ప్రదర్శించారు.

ఈ కారణంగానే ఆమె పోటీ నుండి వైదొలుకుతున్నట్లు తెలుస్తోంది. సబర్కాంత్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి డికాచి ఠాకూర్ కూడా ఎన్నికల నుండి తప్పుకున్నారు ఠాకూర్ మీద కూడా స్థానిక నాయకుల అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ పరిణామాలిని నియంత్రించాలని బిజెపి అధిష్టానం రాష్ట్రం నాయకత్వాన్ని ఆదేశించింది ఈ నేపథ్యంలో పొట్టి నుండి తప్పుకుంటున్నట్లు ఇద్దరు నేతలు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news