టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

-

ఐపీఎల్ 17వ  సీజన్ మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయం నమోదు చేసింది. ఇవాళ రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : 

డేవిడ్ వార్నర్, మార్ష్, హోప్, రిషప్ పంత్ (కెప్టెన్), స్టబ్స్, రికీ భుయ్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

పంజాబ్ కింగ్స్ జట్టు : 

శిఖర్ ధవన్ (కెప్టెన్), బెయిర్ స్టో, జితేశ్ శర్మ, లివింగ్ స్టోన్, సామ్ కరణ్, శశాంక్ సింగ్, రబాడ, అర్ష్ దీప్, రాహుల్ చాహర్, హర్ ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్.

Read more RELATED
Recommended to you

Latest news