రాజస్థాన్ లో బీజేపీ కి షాక్..!

-

రాజస్థాన్లో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు బిజెపి సిట్టింగ్ ఎంపీ ప్రకటించారు. రెండుసార్లు ఎంపీగా బిజెపి నుండి పోటీ చేసి వరుసగా రాహుల్ కాస్వాన్ ఎన్నిక అయ్యారు. ఈసారి రాహుల్ కి టికెట్ ఇవ్వమని బీజేపీ చెప్పింది దీంతో కాషాయ పార్టీకి గుడ్ బాయ్ చెప్పేసారు రాహుల్. దీని మీద సోషల్ మీడియాలో ప్రకటన రిలీజ్ చేశారు కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది.

ఈ భేటీలో రాహుల్ గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది అప్పుడే రాహుల్ కాస్వన్ కాంగ్రెస్ లో చేరబోయే అవకాశం కనపడుతోంది. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు రెండు జాబితాలని రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈరోజు సాయంత్రం మరి కొంతమంది అభ్యర్థుల జాబితాని విడుదల చేయబోతున్నారు ఆ లిస్టులో రాహుల్ పేరు ఉండే అవకాశం కనబడుతోంది.
చంద్రబాబు తో బీజేపీ, జనసేన నేతలు సమావేశం..!

Read more RELATED
Recommended to you

Latest news