చంద్రబాబుకి షాక్.. 400 మంది రాజీనామా..!

-

ఎన్నికల దగ్గర పడుతున్నాయి. ఆయా పార్టీ ల నేతల చేరికలు అధినేతల కి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం లో చంద్రబాబు కి బిగ్ షాక్ ఏ తగిలింది. టీడీపీ కి ఏకంగా 400 మంది నాయకులు మూకుమ్మడిగా తమ రాజీనామా పత్రాల ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చం నాయుడు కి అందజేశారు.

ఉండి నియోజకవర్గ టికెట్ ని పార్టీలో చేరిన రఘురామా కృష్ణరాజు చంద్రబాబుకి టికెట్ టైమ్ చేయడంతో స్థానిక నేతలు తీవ్ర సంవృత్తి వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని మార్చుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news