నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి..!

-

హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఈ దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలి లోని అంజయ్య నగర్ లో షణ్ముఖ మెన్స్ పీజీ హాస్టల్ లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రమాదవశాత్తు నీటి సంపు లో పడిపోయి మరణించారు. వివరాల్లోకి వెళితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన షేక్ అక్మల్ (24) ప్రమాదవశాత్తు సంపులో పడిపోయి చనిపోయారు.

హాస్టల్ యజమాని పై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. ఏదేమైనా ఇటువంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు కారణంగా ఇంత పెద్ద ప్రమాదమా…? ఇలాంటివి ఎక్కడెక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయ్. ఇటువంటి ప్రమాదాలు బారిన పడకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ లో ఈ పీజీ హాస్టల్ లో జరిగిన ఈ సంఘటన చూసి అందరు బాధ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news