IPL 2022 : చెలరేగిన ధోనీ.. ముంబయిపై చెన్నై గ్రాండ్ విక్టరీ

-

చెన్నై సూపర్ కింగ్స్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. గత మూడు మ్యాచ్ల్లో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్న చెన్నై.. ముంబై మాత్రం గెలుపొందింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో ముంబై జట్టును 155 పరుగులకే కట్టడి చేసింది. చైతన్యంలో అంబటి రాయుడు 40, రాబిన్ ఊతప్ప 30 పరుగులు కీలక పాత్రలు పోషించారు.

ఇక మ్యాచ్ చివర్లో మహేంద్రసింగ్ ధోని రెచ్చిపోయాడు. ఏకంగా 13 బంతుల్లో 28 పరుగులు చేసి మరోసారి ఫినిషర్ అవతారమెత్తాడు మహేంద్రసింగ్ ధోని. చివరి ఓవర్లో 17 పరుగులు కొట్టాల్సిన తరుణంలో ధోని ఒక సిక్స్.. రెండు ఫ్లోర్ లు భారీ బాది చెన్నైకి విజయాన్ని అందించాడు. మరోవైపు ఈ మ్యాచ్లోనైనా టి20 లీగ్ లో బోని కొట్టాలని భావించిన ముంబై చెట్టుకు మళ్లీ నిరాశే మిగిలింది. అంతకుముందు ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ను ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version