IPL 2022 : నేడు గుజరాత్ తో తలపడనున్న బెంగళూరు…జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య 67 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం లో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య.. మ్యాచ్‌ లో బెంగళూరు గెలిస్తే.. ఆ జట్టుకు ఫ్లే ఆఫ్స్‌ ఛాన్స్‌ ఉంటుంది.

జట్ల అంచనా :

బెంగళూరు : విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికె), షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్.

గుజరాత్ : వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ.

Read more RELATED
Recommended to you

Latest news