IPL 2024: ఇవాళ గుజరాత్ వర్సెస్‌ ఢిల్లీ మ్యాచ్‌..గెలిచేదెవరు?

-

Gujarat Titans vs Delhi Capitals, 32nd Match: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం లో జరగనుంది. ఈ స్టేడియం అహ్మదాబాద్ లో ఉందన్న సంగతి తెలిసిందే.

Gujarat Titans vs Delhi Capitals, 32nd Match

ఎప్పటిలాగే 7:30 గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే ఇందులో గుజరాత్ టైటాన్స్ జట్టు హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే గుజరాత్ టైటాన్స్ కు నరేంద్ర మోడీ స్టేడియం హోమ్ గ్రౌండ్. అన్ని పరిస్థితులు వారికి అనుకూలిస్తాయి. కాబట్టి ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలవడం చాలా కష్టమవుతుందని చెబుతున్నారు క్రీడ విశ్లేషకులు. మరి ఇవాళ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news