IPL 2024: వెంటాడిన దురదృష్టం.. ఉత్కంఠ పోరులో ముంబై ఓటమి!

-

Gujarat Titans won by 6 runs: ఐపీఎల్ 2024 టోర్నమెంటులో ముంబై ఇండియన్స్ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. గెలుపు వరకు వచ్చి చేజేతుల మ్యాచ్ పోగొట్టుకుంది ముంబై ఇండియన్స్. నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Gujarat Titans vs Mumbai Indians,

ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ అది నుంచి ఇబ్బంది పడ్డది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 162 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 6 పరుగులు తీయడంతో మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సాయి సుదర్శన్ కు మాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news