BREAKING : భారత్ ఆలౌట్..ఇంగ్లాండ్‌ పై 190 పరుగల లీడ్‌

-

BREAKING : మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ లో భారత్ ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్‌ పై 190 పరుగల లీడ్‌ సాధించింది టీమిండియా.  ఉప్పల్ వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో 436 పరుగులకు టీమ్ ఇండియా ఆల్ అవుట్ అయింది.

మొదటి ఇన్సింగ్స్ లో 436 పరుగులకే భారత్ ఆలౌట్

ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ పై 190 పరుగుల ఆదిత్యాన్ని సంపాదించింది టీమిండియా. టీమిండియా బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ 80 పరుగులు, రోహిత్ శర్మ 24 పరుగులు, కే రాహుల్ 86 పరుగులు మరియు రవీంద్ర జడేజా 87 పరుగులు చేశారు. ఇక అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులకు ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి 190 పరుగుల లీడ్ సంపాదించిన టీమిండియా… ఇంగ్లాండ్ జట్టుపై ఆదిత్యాన్ని ప్రదర్శిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news