ind vs aus

IND vs AUS ODI Series : చివరి వన్డేలో టీమిండియా ఓటమి

IND vs AUS ODI Series : ప్రపంచ కప్‌ నకు ముందు టీమిండియా కు ఊహించని షాక్‌ తగిలింది. ఆసీస్‌ పై రెండు వన్డేలు గెలిచిన టీమిండియా.. చివరి మ్యాచ్‌ లో మాత్రం ఓడిపోయింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ స్పిన్ మ్యాజిక్ కు టీమిండియా తలవంచింది. 353 పరుగుల...

కెప్టెన్ రోహిత్ శర్మ (81) అవుట్… భారమంతా ఆ ఇద్దరిపైనే !

రాజ్ కోట్ లో జరుగుతున్న మూడవ వన్ డే లో ఇండియా మెల్ల మెల్లగా మ్యాచ్ పై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియా ఇచ్చిన 353 పరుగుల టార్గెట్ ను చేధించే క్రమంలో ఇండియా మొదటి పది ఓవర్ లలో వికెట్ నష్టపోకుండా ఆడింది.. కానీ ఆ తర్వాత ఓపెనర్ గా ప్రమోట్...

ICC World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌ అంపైర్ల జాబితా ఇదే..

ICC World Cup 2023 : ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం ఐసీసీ 16 మందితో అంపైర్ల జాబితాను ప్రకటించింది. భారత్ నుంచి నితిన్ మీనన్ ఒక్కడికే ప్రాతినిధ్యం లభించింది. నలుగురు రిఫరీల లిస్టును విడుదల చేయగా... భారత్ నుంచి జవగల్ శ్రీనాథ్ కి అవకాశం దక్కింది. అక్టోబర్ 14న జరిగే...

IND VS AUS : గిల్, శార్దూల్‌కు విశ్రాంతి

ఎల్లుండి ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేకు శుబ్ మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ కు విశ్రాంతి ఇవ్వాలని భారత మేనేజ్మెంట్ నిర్ణయించింది. దీంతోవారు రాజ్కోట్ కు బయలుదేరలేదు. నేరుగా గౌహతిలో వరల్డ్ కప్ జట్టుతో కలుస్తారు. కాగా, ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో 74, 104 స్కోర్లతో గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. రెండు...

మొహాలీ వన్ డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రాహుల్

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన మొదటి వన్ డే కు సమయం ఆసన్నమైంది. కాసేపటి క్రితమే ఇండియా కెప్టెన్ కె ఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయనుంది... ఈ పిచ్ ఛేజింగ్ కు అనుకూలంగా ఉంటుందని భావించి ఫీల్డింగ్ తీసుకున్నట్లు రాహుల్ చెప్పాడు. ఇక జట్టు...

మొహాలీ వన్ డే: ఇండియా ఆస్ట్రేలియాను వణికిస్తుందా ?

ఆస్ట్రేలియా మరియు ఇండియాలు వన్ డే వరల్డ్ కప్ కు పాల్గొనబోతున్న చివరి సిరీస్ గా మూడు మ్యాచ్ ల వన్ డే సిరీస్ నిలవనుంది. ఇండియా లోని మూడు వేదికలలో ఆస్ట్రేలియా మూడు వన్ డే లను ఆడనుంది. అందులో భాగంగా మొదటి వన్ డే మొహాలీ వేదికగా జరగడానికి అన్ని ఏర్పాట్లు...

కీలక ప్లేయర్లు స్టార్క్, మాక్స్ వెల్ లేకుండానే ఇండియాతో బరిలోకి !

రేపటి నుండి స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్ డే ల సిరీస్ ను ఆడనుంది ఇండియా. అందులో భాగంగా ఇప్పటికే రెండు జట్ల ఆటగాళ్లు పంజాబ్ కు చేరుకున్నారు... రేపు మధ్యాహ్నం 1 .30 గంటలకు మొహాలీ వేదికగా మొదటి వన్ డే జరుగనుంది. ఇండియా జట్టును కె ఎల్ రాహుల్ ముందుండి నడిపించనున్నాడు....

Wtc Final: నేడే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్..

Wtc Final: నేడే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్ ప్రారంభం కానుంది. ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యానం 3 గంటలకు ఒవెల్ లో ప్రారంభం కానుంది.   Australia Probable XI: David Warner, Usman Khawaja, Marnus Labuschagne, Steve Smith, Travis Head, Cameron...

ఆసీస్ పై టీమిండియా ఓడిపోవడానికి 4 ప్రధాన కారణాలు

మూడో వన్డేలో టీమిండియా చెత్త బ్యాటింగ్ కారణంగా… ఆస్ట్రేలియా జట్టు అవలీలగా విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 269 పరుగులు చేసింది. ఇక 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆది నుంచి… తడబడింది. విరాట్ కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యా తప్ప...

IND vs AUS : సూర్య కుమార్ చెత్త రికార్డ్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్ గా !

నిన్న జరిగిన మూడో వన్డేలో టీమిండియా చెత్త బ్యాటింగ్ కారణంగా... ఆస్ట్రేలియా జట్టు అవలీలగా విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 269 పరుగులు చేసింది. ఇక 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆది నుంచి... తడబడింది. విరాట్ కోహ్లీ మరియు హార్దిక్...
- Advertisement -

Latest News

రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు...
- Advertisement -

దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా  బెంగళూరులో...

వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...

లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?

చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బిజెపిని విమర్శిస్తూ ట్విట్ చేశారు....