India vs Australia : టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్

-

విశాఖ లో నేడు భారత్, ఆసీస్ మధ్య కీలకమైన రెండో వన్డే జరగనుంది. ఇందులోను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్, సిరీస్ సమం చేయాలని ఆసిస్ ఆరాటపడుతున్నాయి. ఇషాన్ కిషన్ స్థానంలో రోహిత్ జట్టులోకి రానున్నాడు.

అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ నెగ్గిన ఆసీస్‌.. మొదట ఫీల్డింగ్‌ చేయాలని నిర్నయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేయ నుంది.

జట్ల వివరాలు ఇవే

భారత్ ( ప్లేయింగ్ XI) : రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ

ఆస్ట్రేలియా ( ప్లేయింగ్ XI ): ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(సి), మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(w), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

Read more RELATED
Recommended to you

Exit mobile version