Rishabh Pant: కెమెరామెన్‌ కు సారీ చెప్పిన రిషబ్‌ పంత్‌

-

Rishabh Pant: కెమెరామెన్‌ కు సారీ చెప్పారు ఢిల్లీ కాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌. నిన్న గుజరాత్‌ తో జరిగిన మ్యాచ్‌ లో ఢిల్లీ కాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ సిక్స్‌ కొట్టిన తరుణంలో…బంతి కెమెరామెన్‌ కు తాకింది. దీంతో అతనికి తీవ్రగాయం అయింది.

One of the camera person got hit by Rishabh Pant’s SIX during the DC vs GT match

అయితే.. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ కాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌… కెమెరామెన్‌ కు సారీ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. కాగా, ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం రోజు జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఫలితంగా దిల్లీ 4 పరుగులు తేడాతో గెలుపొందింది.

https://x.com/ImTanujSingh/status/1783219111386099998

Read more RELATED
Recommended to you

Latest news