PM Modi: పారాలింపిక్స్‌ ఆటగాళ్లతో ప్రధాని మోడీ ఇంటరాక్షన్‌.. వీడియో వైరల్

-

PM Modi interaction with Paris Paralympic champions: ఢిల్లీలో ఒలింపిక్స్‌ ప్లేయర్లతో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటరాక్షన్‌.. అయ్యారు. పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటరాక్షన్‌ అయ్యారు. పారిస్ పారాలింపిక్స్‌లో 29 పతకాలు గెలిచింది భారత్. పతకాల పట్టికలో భారత్‌కు 18వ స్థానంలో నిలిచింది.

PM Modi interaction with Paris Paralympic champions

ఈ తరుణంలోనే.. పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటరాక్షన్‌ అయ్యారు. ఈ సందర్భంగా పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఆటగాళ్ల అనుభవాలను తెలుసుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version