తిరుమల భక్తులకు అలర్ట్‌.. రేపటి నుంచి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. రేపటి నుంచి తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఐదు రోజులు పాటు తిరుమల శ్రీవారి స్వామి వారి తెప్పోత్సవాలు నిర్వహించనుంది టిటిడి పాలక మండలి.

ఈ తరుణంలోనే, రేపటి నుంచి ఐదు రోజులు పాటు తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు అర్చకులు. దీంతో ఐదు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మో త్సవం,సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version