తెలంగాణ బిజెపి ఎంపీ లిస్ట్ రిలీజ్… మల్కాజ్ గిరి బరిలో ఈటల

-

లోక్సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులకు చోటు కల్పించింది.

ఇక 195 మంది అభ్యర్థులలో 28 మంది మహిళలకు ,47 మంది యువత, 27 మంది ఎస్సీ, 57 మంది ఓబీసీలు ఉన్నారు. 34 మంది మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు కల్పించింది.ప్రకటిస్తున్నారు.

తెలంగాణ నుంచి పొటీ చేయనున్న అభ్యర్థులు వీరే :

బండి సంజయ్.. కరీంనగర్

అరవింద్ ధర్మపురి.. నిజామా బాద్

బిబి పాటిల్.. జహీరాబాద్

ఇటల రాజేందర్.. మల్కాజిగిరి

కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్

మాధవి లత..హైద్రాబాద్

కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. చేవెళ్ల

భరత్ గౌడ్.. నాగర్ కర్నూల్

బూర నర్సయ్య గౌడ్.. భువనగిరి

Read more RELATED
Recommended to you

Latest news