రేపటి నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు…

-

తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. రేపటి నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీ అంటే రేపటి నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ తరుణంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షా కేంద్రాల దగ్గర… 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారట.

10th class exams from tommarow

అంతేకాదు… కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధనను తీసేసారు. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్‌ ట్రైం ని ఇచ్చారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్‌ లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం ని తీసుకుంది. ఉదయం 9.30 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇక ఈ పరీక్షల గ్రేస్‌టైమ్‌ లో మార్పులు చేసారు. ఈ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్ష కేంద్రం లోకి అనుమతి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news