రీల్స్ పిచ్చితో.. యువకులు రెచ్చిపోతున్నారు. బైక్పై ఏకంగా 8 మంది కూర్చొని.. జాతీయ రహదారిపై స్టంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధిచిన వీడియో వైరల్ గా మారింది. డ్రైవర్ సహా సీటుపై మొత్తం ఆరు మంది అబ్బాయిలు కూర్చోగా..హ్యాండిల్ మీద ఒకరు, కాళ్ల వద్ద మరొకరు కూర్చున్నారు.

అయితే బైక్పై ఏకంగా 8 మంది కూర్చొన్న వీడియో వైరల్ అవ్వడంతో.. చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఆ 8 మందిని అరెస్టు చేసి.. తగిన బుద్ధి చెప్పిన అధికారులు… ఈ మేరకు ప్రకటన చేశారు.
రీల్స్ పిచ్చి.. రెచ్చిపోయిన యువకులు
బైక్పై ఏకంగా 8 మంది కూర్చొని.. జాతీయ రహదారిపై స్టంట్స్
డ్రైవర్ సహా సీటుపై మొత్తం ఆరు మంది అబ్బాయిలు కూర్చోగా..
హ్యాండిల్ మీద ఒకరు, కాళ్ల వద్ద మరొకరు కూర్చున్న వైనం
వీడియో వైరల్ అవ్వడంతో.. చర్యలు తీసుకున్న పోలీసులు
ఆ 8 మందిని అరెస్టు… pic.twitter.com/BgkTdATYi6
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 23, 2025