బైక్‌పై ఏకంగా 8 మంది కూర్చొని రచ్చ..ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

-

రీల్స్ పిచ్చితో.. యువకులు రెచ్చిపోతున్నారు. బైక్‌పై ఏకంగా 8 మంది కూర్చొని.. జాతీయ రహదారిపై స్టంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధిచిన వీడియో వైరల్ గా మారింది. డ్రైవర్ సహా సీటుపై మొత్తం ఆరు మంది అబ్బాయిలు కూర్చోగా..హ్యాండిల్‌ మీద ఒకరు, కాళ్ల వద్ద మరొకరు కూర్చున్నారు.

BIKE
8 people sitting on a bike at once Stunts on the national highway

అయితే బైక్‌పై ఏకంగా 8 మంది కూర్చొన్న వీడియో వైరల్ అవ్వడంతో.. చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఆ 8 మందిని అరెస్టు చేసి.. తగిన బుద్ధి చెప్పిన అధికారులు… ఈ మేరకు ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news