మేడారంలో తాత్కాలికంగా 50 పడకల ఆసుపత్రి

-

మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

A temporary 50-bed hospital in Medaram

అక్కడ తాత్కాలికంగా 50 పడకల ఆసుపత్రి, 72 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్పెషలిస్ట్ డాక్టర్లతో 6 పడకలతో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి, 20 మొబైల్ మెడికల్ యూనిట్లు, 15 ఆంబులెన్స్ లు సిద్ధంగా ఉంచాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news