BREAKING : ట్యాంక్ బండ్ లో దూకి ఓ మహిళ ఆత్మహత్యయత్నం

-

హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకి ఓ మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. మెదక్ జిల్లా కు చెందిన నందినిగా ఆ మహిళను గుర్తించారు పోలీసులు. నందిని అనే మహిళను సకాలంలో కాపాడారు లేక్ పోలీసులు. దీనికి గల కారణాలు ఇప్పుడు చూద్దాం. కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ రాజశేఖర్ తో మెదక్ లో నందినికి పరిచయం ఏర్పడింది.

అయితే, నందినిని పెళ్లి చేసుకుంటానని నమించి 8 నెలల గర్భవతిని చేసి మొకం చాటేశాడు రాజశేఖర్. కొద్దీ రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది నందిని. దీంతో రాజశేఖర్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్టేషన్ బెయిల్ పై బయటికి వ చ్చాడు రాజ శేఖర్. దీంతో
తనకు న్యాయం కావాలని మనస్థాపానికి లోనైనా మహిళ ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది నందిని. మహిళను కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చిన లేక్ పోలీసులు..ఆమె ను ఇంటికి పంపించేశారు.

Read more RELATED
Recommended to you

Latest news