సంగారెడ్డిలో దారుణం జరిగింది. ప్రియుడిని ప్రియురాలి తండ్రి చంపిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట ఘటన మరవకముందే మరో దారుణం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని హత్య చేశాడట యువతి తండ్రి. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఈ ఘటన జరిగింది.

యువకుడు దశరథ్ డెడ్బాడీను ముక్కలు ముక్కలుగా నరికిన నిందితుడు.. చెరువులో వేసినట్లు సమాచారం అందుతోంది. ఐదురోజుల తర్వాత డెడ్బాడీ లభ్యమైంది. దీంతో… యువకుడు దశరథ్ కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. రోడ్డు పైకి వచ్చారు బాధితులు. దీం తో…. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
సూర్యాపేట ఘటన మరవకముందే మరో దారుణం
కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని హత్య చేసిన యువతి తండ్రి
సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఘటన
యువకుడు దశరథ్ డెడ్బాడీను ముక్కలుముక్కలుగా నరికిన నిందితుడు
ఐదురోజుల తర్వాత లభ్యమైన డెడ్బాడీ#HonorKilling #Telangana… pic.twitter.com/YIkrXe5K9J
— PulseNewsBreaking (@pulsenewsbreak) February 16, 2025