అమిత్ షా కు కవితపై ఫిర్యాదు చేస్తాం – బండి సంజయ్

-

అమిత్ షా కు కవితపై ఫిర్యాదు చేస్తామనివార్నింగ్  ఇచ్చారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.పోలీసు లు సహకారం తో trs కిరాయి గుండాలు విచక్షణ రహితంగా దాడి చేశారు..సీఎం కుటుంబ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చేశారన్నారు బండి సంజయ్. అరవింద్ నాన అదృష్ట వశాత్తూ ఇక్కడ లేరు ఉంటే పరిస్థితి ఏంది.. ప్రమాదం తప్పింది…హోమో ఫోబియా లో కుటుంబం ఉందని తెలిపారు.

పోయే కాలం దగ్గర పడ్డది అని ఆ కుటుంబం కి అర్థం అయింది..హిందువులు పవిత్రంగా భావించే లక్ష్మి, తులసి, దుర్గ దేవి ల మీద దాడి చేశారని పేర్కొన్నారు.

 

హిందువులు అయితే దేవుళ్ళ పై దాడి చేయరు..దేవుళ్ళ మీద దాడి చేసినందుకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి… భరిద్దామ సెంటిమెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు కానీ కుదరలేదు..మహిళా మీద రాయి విసిరారని ఆగ్రహించారు. అరవింద్ ఆరోపణ వాస్తవం అని తెలంగాణ సమాజం గ్రహిస్తుంది…ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా నీ అయ్య ఇస్తాడా…? అని కవితపై ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version