సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. మహబూబ్ నగర్ ఎంపీ గెలవడం కష్టమేనా?

-

సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. మహబూబ్ నగర్ ఎంపీ గెలవడం కష్టమేనా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఇవాళ ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీ చందర్‌ రెడ్డి నామినేషన్‌లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దింతో మహబూబ్ నగర్ చుట్టూనే రేవంత్ రెడ్డి… చక్కర్లు కొడుతున్నట్లు చెబుతున్నారు.

CM Revanth Reddy’s visit to the districts from tomorrow is the schedule

సొంత నియోజకర్గమైన మహబూబ్ నగర్ నిలబెట్టుకోవాలనే తపత్రయమా లేక ఓటమి భయమా? అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత 50 రోజుల్లో ఒక్క మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ పరిధిలోనే ఆరు సార్లు పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 21, మార్చి 06, మార్చి 13, మార్చి 28, ఏప్రిల్ 08, ఇక ఇవాళ పర్యటిస్తున్నారు సీఎం రేవంత్. ఇవాళ ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీ చందర్‌ రెడ్డి నామినేషన్‌లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news