రఘునందన్ రావుకు ఝలక్ ఇచ్చిన హై కోర్టు..106 మంది ఉద్యోగులకు ఊరట !!

-

బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఝలక్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. సిద్ధిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారని 106 మంది ఐకేపీ ఉద్యోగుల పై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్ పై స్టే విధించింది హై కోర్టు.

big shock to raghunandhan rao

వెంటనే 106 మంది ఐకేపీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హై కోర్టు…వెంటనే 106 మంది ఐకేపీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news