మహిళపై పెట్రోల్‌ పోసి చంపిన కేసులో బిగ్‌ ట్విస్ట్‌ !

-

శంషాబాద్‌ శ్రీనావాస్ ఎన‌క్లేవ్ లో జరిగిన మహిళ హత్య, దహనం కేసులో మిస్టరీ వీడింది. శంషాబాద్‌ శ్రీనావాస్ ఎన‌క్లేవ్ లో మహిళను హత్య చేసి తగలబెట్టిన కేసును ఛేదించారు పోలీసులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాళ్ళగూడదొడ్డి ప్రాంతానికి చెందిన వడ్ల మంజులగా గుర్తించారు పోలీసులు.

తన భర్తతో కడుపునొప్పి లేస్తుందని భార్య లక్ష్మయ్యకు చెప్పి ఇంట్లోంచి బయటికి వచ్చింది మంజుల. అలా గత రెండు రోజుల క్రితం ఇంట్లోంచి బయటికి వచ్చింది మంజుల. ఇక నిన్న సాయంత్రం ముంజుల కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె భర్త లక్ష్మయ్య. ఇక మంజుల భర్త లక్ష్మయ్య ఫిర్యాదుతో మర్డర్ మిస్టరీ వీడింది. మంజుల కాలివేళ్ళకు ఉన్న మెట్టెలు ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు.. ఆమె ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news