పతంగి చిరిగిపోయే టైమ్ వచ్చింది : మాధవీలత

-

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఓవైసీ వర్సెస్ మాధవీ లత అన్నట్లు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలోనే.. ఓవైసీ పార్టీపై మండిపడ్డారు మాధవీలత. పతంగి చిగిరిపోయే టైమ్ వచ్చిందన్నారు మాధవీలత.

bjp madhavi latha slams mim

తన పై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నానని…సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ మా నినాదం అంటూ విరుచుకుపడ్డారు. ముస్లింలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని… దేశం అభివృద్ధి చెందడం ఎంఐఎంకు ఇష్టంలేదా ?అంటూ నిలదీశారు. పాతబస్తీ అభివృద్ధి చెందడకూడదా? అన్ని వర్గాల ప్రజలు ముందుకెళ్లాలనుకుంటున్నామన్నారు మాధవీ లత.

Read more RELATED
Recommended to you

Latest news