మావారి పైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు : వినయ్ భాస్కర్

-

వరంగల్ BRS పార్టీ ఆఫీస్ లో మాజీ MLA వినయ్ భాస్కర్ కీలక ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన అని చెబుతూనే ప్రతికారా పాలన చేస్తున్నారు. తెలంగాణ భవన్ పైనా దాడి జరిగింది దీన్ని ఖండిస్తున్నాం పదవి ఉంది అని పొంగిపోలేదు. పదవి పోయిన తర్వాత నేను కృంగి పోలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్యం శ్రమించిన వందల కోట్లతో అభివృద్ధి చేశా. ఏం చేసినా వృద్ధిని వాళ్లదని చెప్పుకోవడంతోనే నేను చేసిన అభివృద్ధి చెప్పడం కోసమే నయం నగర్ ని దగ్గరికి వచ్చాను.

అయితే నయీ నగర్ నాలా దగ్గరికి వచ్చిన మావారి పైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నయీ. చీరలు గాజుల సంస్కృతి మంచిది కాదు. వరంగల్ నగర అభివృద్ధికి అందరి సలహా సూచన తీసుకో అభివృద్ధికి పాటుపడు. చిల్లర రాజకీయాలు చేసి చులకన కాకు అని వినయ్ భాస్కర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version